- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమానికి ఏఐసీసీ నేత ప్రియాంకా వాద్రా మద్దతు తెలిపారు. వచ్చే నెల 5న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన దీక్షకు ఆమె హాజరుకానున్నారని ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంగళవారం కాజీపేటలో కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఢిల్లీలోలో జరిగే నిరసన దీక్షలకు ప్రియాంకా వాద్రా పాల్గొంటారని ఆయన చేశారు.
Next Story