- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ‘మెట్ గాలా’ ఈవెంట్కు ఫస్ట్ టైమ్ అటెండ్ అయిన ఫొటోలు వైరల్ అయ్యాయి. సింగర్ అండ్ రైటర్ రీటా ఓరా ఈ పిక్చర్స్ షేర్ చేయగా.. సెలబ్రిటీస్ మాట్లాడుకునే స్పాట్పై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. 2017లో ప్రియాంక చోప్రా అప్పటి తన బాయ్ ఫ్రెండ్ నిక్ జోనస్తో కలిసి ఫ్యాషన్ ఈవెంట్ ‘మెట్ గాలా’కు తొలిసారిగా హాజరైంది. ఆ టైమ్లో రెడ్ కార్పెట్పై హొయలుపోయిన భామ.. రీటా ఓరా షేర్ చేసిన పిక్చర్లో ట్రెండీ లుక్తో అదిరిపోయింది.
కాగా ఈ ఈవెంట్లోనే తన ‘బ్లాక్ పాంథర్’ మూవీ కో-స్టార్ మైఖేల్ బి జోర్డన్తో కలిసి ఇంట్రెస్టింగ్ డిస్కషన్లో మునిగిపోయింది. అయితే అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటున్న ప్లేస్ ఓ బాత్రూమ్ కావడం విశేషం. ప్రియాంక, మైఖేల్తో పాటు చాలా మంది ఈ పిక్చర్లో ఉండగా.. అసలు అక్కడ చర్చలేంటి? అంటూ సెటైర్లు, మీమ్స్ విసురుతున్నారు నెటిజన్లు. కాగా 2018లో రెండోసారి ‘మెట్ గాలా’కు అటెండ్ అయిన ప్రియాంక.. 2019లో భర్త నిక్తో కలిసి రెడ్ కార్పెట్పై నడిచింది.