- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పరిషత్ సీఈఓగా ఖమ్మం జడ్పీ సీఈఓగా పనిచేస్తున్న ప్రియాంకను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరీంనగర్ సీఈఓగా పని చేస్తున్న రమేష్ ను హైదరాబాద్ లో రిపోర్ట్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టర్ గా బదిలీ అయిన కర్ణన్ సతీమణి ప్రియాంక. స్పౌస్ గ్రౌండ్లో ప్రియాంకను కరీంనగర్ కు బదిలీ చేశారు.
Next Story