వలస కూలీలతో బస్సు బోల్తా..33 మందికి గాయాలు

by  |
వలస కూలీలతో బస్సు బోల్తా..33 మందికి గాయాలు
X

దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కార్మికులు కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని ట్రావెల్స్ బస్సులో స్వస్థలాలకు వెళ్తున్న క్రమంలో శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద వారి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 33 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed