- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా విస్తృతవ్యాప్తి కట్టడికి విధించిన లాక్డౌన్ మూలంగా ఉపాధి కోల్పోయిన ఓ ప్రయివేట్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండలో బుధవారం చోటుచేసుకుంది. దొమకొండకు చెందిన పోతు శేఖర్(32) హైదరాబాద్లోని ఓ ప్రయివేటు స్కూళ్లో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ విధించడంతో మార్చిలో స్కూళ్లు మూతపడటంతో స్వగ్రామానికి వచ్చాడు. గత ఏడు నెలలుగా ఉపాధి లేక, అప్పులు చేసి, తీవ్ర మానసిక ఇబ్బందులతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా మృతునికి భార్యా, ఇద్దరు కుతుళ్లు ఉన్నారు.
Next Story