- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్థానిక సెంట్రల్ జైల్లో 10 సిబ్బంది, 27 మంది జీవిత ఖైదీలకు కరోనా సోకింది. మొద్దు శ్రీనును హత్య చేసిన ఓం ప్రకాశ్ ఇటీవల జైల్లో మృతి చెందాడు. అతని మృతదేహానికి పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఖైదీలకు వైరస్ బారిన పడటంతో క్వారంటైన్ సెంటర్ లకు తరలించారు. మిగతా ఖైదీలకు కూడా కోవిడ్ టెస్టులు చేయనున్నట్లు జైలు అధికారులు తెలిపారు.
Next Story