- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం మాత్రం ఆశించినంత మేర కనిపించడం లేదు. ఇన్నిరోజులు రాజకీయ నాయకులు, కరోనా వారియర్లు, ఆలయ సిబ్బందిని భయపెట్టిన కరోనా తాజాగా ఖైదీలను కూడా భయాందోళనకు గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలోనే కడప జైలులో 303 మంది ఖైదీలు, 14 మంది సిబ్బందికి వైరస్ నిర్ధారణ అయింది. ఖైదీలు, సిబ్బంది సహా 700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 317 మందికి పాజిటివ్గా తేలింది. గతవారం నిర్వహించిన పరీక్షల్లో 19 మందికి వైరస్ నిర్దారణ అయ్యిటన్లు అధికారులు ధృవీకరించారు.
Next Story