- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతారని పీఎంవో ట్విట్ ద్వారా తెలిపింది. ఈ ప్రసంగంలో కరోనా వ్యాక్సినేషన్ పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి, వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న నేపథ్యంలో మోదీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకోనుంది.
Next Story