అఖిలపక్ష భేటీకి ప్రధాని పిలుపు.. టాపిక్ ఏంటంటే..?

by  |
అఖిలపక్ష భేటీకి ప్రధాని పిలుపు.. టాపిక్ ఏంటంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. భారత్-చైనా సరిహద్దు వివాదంపై ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు చర్చించుదామంటూ అఖిలపక్షాలను ప్రధాని మోదీ పిలిచారు. ఈ సమావేశంలో భారత్-చైనా సరిహద్దు వివాదంతోపాటు కరోనా, ఇతర అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.



Next Story