- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ విపరీతంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో కరోనా ఆందోళనను తొలగిస్తూ… మరింత అవగాహన పొందేలా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గురువారం ‘జన్ ఆందోళన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పండుగలు, ఇతర కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని, దీనిని రూపకల్పన చేశారు. ‘మాస్కు ధరించడి.. భౌతికదూరాన్ని పాటించండి.. మనిషికి, మనిషికీ మధ్య దూరం పాటించండి.. కరోనాపై విజయాన్ని సాధించండి’ అంటూ ప్రధాని మోడీ ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
Next Story