- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ రాష్ట్రాల నివాసితుల ఉజ్వల భవిష్యత్తు కోసం నా శుభాకాంక్షలు అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్ కూడా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేకమంది పోరాట ఫలితంతో ఏర్పడిన ఏపీ స్ఫూర్తిదాయకమన్నారు. అభివృద్ధిలో ఏపీ మరింత ముందుకు వెళ్లాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story