- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అమెరికాలో క్యాపిటల్ భవనం వద్ద కాల్పుల ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వాషింగ్టన్లో హింసాత్మక చర్యలు బాధ కలిగించాయని ప్రధాని మోదీ అన్నారు. అమెరికాలో అధికార బదిలీ శాంతియుతంగా జరగాలని అన్నారు. ఆందోళనలు, నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంక పరచడం సరికాదని మోదీ ట్వీట్ చేశారు.
Distressed to see news about rioting and violence in Washington DC. Orderly and peaceful transfer of power must continue. The democratic process cannot be allowed to be subverted through unlawful protests.
— Narendra Modi (@narendramodi) January 7, 2021
Next Story