- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణబ్యూరో : ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులందరూ నేటి నుంచి విధులకు హాజరుకాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇప్పటి వరకు ప్రైమరీ స్కూల్ టీచర్స్ 50శాతం మంది మాత్రమే హజరయ్యేవారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో టీచర్లందరూ బడులకు హాజరుకానున్నారు. ఆరో తరగతి కంటే పై తరగతుల ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు ప్రభుత్వం దశల వారీగా అనుమతినిచ్చింది.
కొవిడ్ నిబంధనల ప్రకారం 20మంది విద్యార్థులకు ఒక టీచర్ మాత్రమే పాఠాలు బోధించాల్సి ఉంటుంది. విద్యాసంస్థలు ప్రారంభమయ్యాక విద్యా వాలంటీర్స్ను విధుల్లోకి తీసుకోకపోవడంతో ఉన్నత పాఠశాలల్లో టీచర్స్ కొరత తీవ్రతరమైంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రైమరీ స్కూల్ టీచర్స్ను డిప్యూటేషన్ ద్వారా ఉన్నత పాఠశాలలకు బదిలీ చేసింది. ఇందుకు సంబంధించి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.
Next Story