- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి ఉపశమనాన్నిచ్చే నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలు, గ్యాస్ బండ ధరలతో సతమతమవుతున్న ప్రజలకు వంట నూనె ధరలు తగ్గించి ఊరటనిచ్చింది. దిగుమతి అవుతున్న పామాయిల్, సోయా, సన్ఫ్లవర్ ఆయిల్స్ పై కస్టమ్స్ సుంకంతో పాటు అగ్రిసెస్ను కేంద్రం తగ్గించింది. ఈ నిర్ణయంతో భారీగా వంట నూనె ధరలు తగ్గనున్నాయి. కేంద్రం నిర్ణయంతో పామాయిల్పై అగ్రిసెస్ 7.5 శాతానికి, ముడి సోయాబిన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనెపై 5.5 శాతాన్ని తగ్గించింది. అంతేకాకుండా రిఫైన్డ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 32.5శాతం నుంచి 17.5శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు అక్టోబరు14న అమల్లోకి రానుంది.
Next Story