నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రసంగం

by  |
నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రసంగం
X

దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసగించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఆలిండియా రేడియోలో రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రసారం చేయనున్నారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయనున్నారు. దూరదర్శన్‌లో మొదట హిందీలోనూ.. తర్వాత ఇంగ్లిష్‌లో ప్రసారం కానుంది.



Next Story

Most Viewed