- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. ‘భారతీయ సంగీతం మధురమైన గొంతును కోల్పోయిందని’ పేర్కొన్నారు. అంతేకాకుండా గాయకుడు బాలు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.
Next Story