- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి, ధాన్యం కొనుగోళ్లపై మంత్రి మండలి చర్చించగా.. ముఖ్యంగా ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి ఆరోగ్య శాఖ అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ టీకాల పురోగతిపై చర్చించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున పేషెంట్లకు మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించింది. ఇప్పటికే కేంద్రం నుంచి మార్గదర్శకాలు విడుదల చేసింది.
అయితే, రాష్ట్రంలో టీకా పక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకునేలా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో సబ్ కమిటీ సిద్ధమైంది. కమిటీలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు ఉన్నారు.
Next Story