- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చార్మినార్: 7 నెలల గర్భవతి పేట్లబురుజు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన పాతబస్తీలో తీవ్ర కలకలం రేపుతుంది. నార్మల్ డెలీవరి కోసం చివరి వరకు ప్రయత్నించడం కారణంగానే తన భార్య మృతిచెందిందని భర్త ధర్మేష్ సింగ్ ఆరోపిస్తూ ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన భార్య మృతి చెందిందని చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది ఇలా ఉంటే పరిస్థితి విషమిస్తుందని ఆపరేషన్ చేస్తామని చెప్పినా.. భర్త సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం కారణంగానే సరితా సింగ్ మృతి చెందిందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కాగా, పెండ్లైయిన చాలా ఏండ్లకు బిడ్డ పుట్టబోతున్నాడన్న ఆ కుటుంబానికి.. తల్లికి తోడు కడుపులో బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story