- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 30 శాతం పీఆర్సీని ఆలయ ఉద్యోగులకు, అర్చకులకు వర్తింపజేయనున్నట్లు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ఉద్యోగులకూ పీఆర్సీని అమలుచేసే విధంగా నాన్ గెజిటెడ్ అధికారులు కమిషనర్కు విన్నపించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉత్తర్వులతో జోనల్, డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్ల పరిధిలోని ఉద్యోగులు, అర్చకులందరికీ వేతనాలు పెరగనున్నాయి. పెంచిన వేతనాలు, ఏరియర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
- Tags
- orders
Next Story