- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అయితే, కరోనా కారణంగా ఐపీఎల్ లీగ్ వాయిదా పడింది. చెన్నై, కేకేఆర్ జట్టులో పలువురు ప్లేయర్స్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తాజాగా కేకేఆర్ జట్టులో మరో పేసర్ కరోనా బారినపడ్డాడు. భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణకు చేసిన కరోనా పరీక్షలో అతడికి పాజిటివ్గా తేలింది. దీంతో కేకేఆర్ జట్టులో కరోనా సోకిన ఆటగాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఆ టీంలో ఇప్పటికే వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ కరోనా బారినపడ్డారు.
Next Story