- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: లాక్డౌన్ మే 29 వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 29 వరకు ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించడం లేదని, ఈ విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించాలని కలెక్టర్ కోరారు.
Tags: prajawani, Cancellation, may 29, nallagonda, collector
Next Story