మే 29 వరకు ప్రజావాణి రద్దు

by  |
మే 29 వరకు ప్రజావాణి రద్దు
X

దిశ, నల్లగొండ: లాక్‌డౌన్ మే 29 వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 29 వరకు ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించడం లేదని, ఈ విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించాలని కలెక్టర్ కోరారు.

Tags: prajawani, Cancellation, may 29, nallagonda, collector

Next Story

Most Viewed