ప్రభాస్ కోటి 50 లక్షల విరాళం..

by  |
ప్రభాస్ కోటి 50 లక్షల విరాళం..
X

దిశ, వెబ్ డెస్క్:
హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితి చూసి చలించిన సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ పోతినేని తో పాటు సెలబ్రిటీలు పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించారు. ఈ క్రమంలో వరద బాధితుల సహాయార్థం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కు కోటి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

కాగా ఇటలీలో రాధే శ్యామ్ షూటింగ్ లో ఉన్న ప్రభాస్ బర్త్ డే ఈ నెల 23న ఉండగా.. ఇప్పటికే పుట్టినరోజు వేడుకలు ప్రారంభించారు అభిమానులు. కామన్ డీపీ, కామన్ మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేసి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు.



Next Story