- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితి చూసి చలించిన సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ పోతినేని తో పాటు సెలబ్రిటీలు పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించారు. ఈ క్రమంలో వరద బాధితుల సహాయార్థం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కు కోటి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
కాగా ఇటలీలో రాధే శ్యామ్ షూటింగ్ లో ఉన్న ప్రభాస్ బర్త్ డే ఈ నెల 23న ఉండగా.. ఇప్పటికే పుట్టినరోజు వేడుకలు ప్రారంభించారు అభిమానులు. కామన్ డీపీ, కామన్ మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేసి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు.
Next Story