- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గతరాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ అప్రమత్తం అయింది. విద్యుత్శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, చీఫ్ జనరల్ మేనేజర్తో విద్యుత్ సరఫరాపై సీఎండీ జి. రఘురామారెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో ఏవైనా అంతరాలు ఉంటే కంట్రోల్ రూంమ్కు వెంటనే ఫోన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912/100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లపై అలర్ట్గా ఉండాలని తెలిపారు.
Next Story