- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈనెల 30వ తేదీన నిర్వహించాల్సి ఉన్న టీఎస్పీఈసెట్ 2021 ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు మహాత్మగాంధీ యూనివర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గులాబ్ బీభత్సం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరీక్షను పోస్ట్ పోన్ చేశామని, వచ్చేనెల 23వ తేదీన ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఎగ్జామ్సెంటర్లు మార్చేది లేదని, ఇంతకుముందే జారీ చేసిన హాల్టికెట్లనే తీసుకురావాలని వర్సిటీ అధికారులు తెలిపారు.
Next Story