ఆదిలోనే ఆటంకం.. విశాఖ రాజధానికి

by  |
ఆదిలోనే ఆటంకం.. విశాఖ రాజధానికి
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో పాలనా రాజధాని పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమం వాయిదా పడింది. కోర్టు కేసులు, ప్రధానికి ఆహ్వానం కారణంగా ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలిసింది. వాయిదా వేసిన ఈ కార్యక్రమాన్ని దసరాలో నిర్వహించే అవకాశముంది. కాగా, మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న అనంతరం ఈనెల 16న విశాఖలో పాలనా రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed