- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
8మంది అదనపు కలెక్టర్లకు పోస్టింగ్
<p>దిశ, న్యూస్బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది అదనపు కలెక్టర్లకు పోస్టింగులు ఇస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి, జోగులాంబ గద్వాలకు కోయ శ్రీహర్ష, మహబూబాబాద్కు అభిలాష అభినవ్, రాజన్న సిరిసిల్లకు బి.సత్యప్రసాద్, పెద్దపల్లికి కుమార్ దీపక్, ములుగుకు ఆదర్శ సురభి, నిర్మల్ కు భోర్కొడే హేమంత్ సహడీయోరావు, మహబూబ్నగర్కు తేజాస్ నంద్లాల్ పవార్లను నియమించారు. వీరంతా 2018 బ్యాచ్ కు చెందిన […]</p>

X
దిశ, న్యూస్బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది అదనపు కలెక్టర్లకు పోస్టింగులు ఇస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి, జోగులాంబ గద్వాలకు కోయ శ్రీహర్ష, మహబూబాబాద్కు అభిలాష అభినవ్, రాజన్న సిరిసిల్లకు బి.సత్యప్రసాద్, పెద్దపల్లికి కుమార్ దీపక్, ములుగుకు ఆదర్శ సురభి, నిర్మల్ కు భోర్కొడే హేమంత్ సహడీయోరావు, మహబూబ్నగర్కు తేజాస్ నంద్లాల్ పవార్లను నియమించారు. వీరంతా 2018 బ్యాచ్ కు చెందిన వారు.
Next Story






