- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ. తెలంగాణ బ్యూరో: పోస్ట్ మెంట్రిక్ స్కాలర్ షిప్ దరఖాస్తు గడువును పొడగించారు. ఈ నెల 21 వరకు నూతనంగా దరఖాస్తులు, రిన్యూవల్ చేసేందుకు అవకాశం కల్పించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీలు, వికలాంగులు దరఖాస్తు చేసుకోవల్సిందిగా షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ అడిషనల్ సెక్రటరీ సీహెచ్.రాజసులోచన తెలిపారు. ఈ ఏడాది చాలా మంది అర్హులైన విద్యార్థులు స్కాలర్ షిప్లకు దరఖాస్తు చేసుకోనందున గడువును పొడగించామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు స్కాలర్ షిప్ పొందాల్సిందిగా సూచించారు.
Next Story