మంత్రి అల్లోలకు పలువురి పరామర్శ

by  |
మంత్రి అల్లోలకు పలువురి పరామర్శ
X

దిశ, ఆదిలాబాద్: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోదరుడు సురేందర్ రెడ్డి సతీమణి సుచిత్ర రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. కాగా ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన సోదరుడు సురేందర్ రెడ్డిని ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, ఎస్పీ శశిధర్ రాజు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, తదితరులు పరామర్శించారు. అల్లోల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Next Story

Most Viewed