- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు ఈడీ విచారణకు మరోసారి ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈ రోజు రెండోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈ రోజు రెండోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు పదిన్నర గంటలపాటు కొనసాగిన ఈడీ విచారణ.. రాత్రి తొమ్మిది గంటలకు ముగిసింది. ఇక రేపు మరోసారి ఈడీ విచారణకు కవిత హాజరు కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక రేపు ఈడీ విచారణకు కవిత హాజరు కానున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి :
Next Story






