- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేపు ఈడీ విచారణకు మరోసారి ఎమ్మెల్సీ కవిత
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈ రోజు రెండోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు పదిన్నర గంటలపాటు కొనసాగిన ఈడీ విచారణ.. రాత్రి తొమ్మిది గంటలకు ముగిసింది. ఇక రేపు మరోసారి ఈడీ విచారణకు కవిత హాజరు కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక రేపు ఈడీ విచారణకు కవిత హాజరు కానున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి :
Next Story