Karnataka Elections: 189 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా రిలీజ్

by Dishafeatures2 |
Karnataka Elections: 189 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 189 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించగా.. అందులో 52 మందికి కొత్తగా అవకాశం లభించింది. కర్ణాటకలో కొత్త నాయకత్వం అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా బీజేపీ అధినాయకత్వం అభిప్రాయపడింది.. కాగా 224 మంది సభ్యులన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మే 10న జరగనున్నాయి.

Next Story

Most Viewed