- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బాన్సువాడ: పాముకాటుకు గురైన ఓ మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బైకులో పెట్రోలు అయిపోయింది. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి తన సొంత వాహనంలో సరైన సమయానికి ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామానికి చెందిన ఓ మహిళనకు అదివారం అర్థరాత్రి పాము కరిచింది. ఆమెను బైకు మీద ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో ఆగిపోయింది.
అదే సమయంలో అక్బర్ గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రుద్రూర్ పీఎస్ బృందం రఘు, తిరుపతి.. ఆమెను అత్యవసర పరిస్థితుల కారణంగా తమ వాహనంలో బోధన్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకొచ్చినందుకు ప్రాణపాయం తప్పింది. ఆమె ప్రస్తుతం ప్రమాదంలో నుంచి బయట పడినందుకు స్థానికులు పోలీసుల సేవలను అభినందిస్తున్నారు.
Next Story