- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల బంద్ పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ మొత్తంలో మోహరించారు. వాహనాల తనిఖీలు కూడా చేపడుతున్నారు. మావోయిస్టులను పోలీసులు హతమార్చిన నేపథ్యంలో బంద్కు పిలుపునిచ్చారు. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యారు.
Next Story