- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గజ్వేల్:
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు అన్నారు. అమరవీరుల పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ములుగులో గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు, ములుగు ఎస్సై రాజేంద్రప్రసాద్, సిబ్బందితో కలసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…విధి నిర్వహణలో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొన్న పోలీసు అమరు వీరుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు.
Next Story