- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏడు నిమిషాల్లో నిండు ప్రాణాలను కాపాడి తల్లి వద్దకు కొడుకును చేర్చారు పోలీసులు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. ఓ వ్యక్తి తన కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో బంధువులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని.. ఉరి వేసుకుంటున్నానని వీడియో తయరు చేసి సమాచారం అందించాడు. దీంతో అతడి తల్లి, మిత్రుడు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన చెన్నూరు సీఐ ప్రమోద్ రావు , ఎస్ఐ శివ కుమార్ బృందం.. సదర వ్యక్తి ఫోన్ ట్రేస్ చేసి ఏడు నిమిషాలలో పట్టుకొని నిండు ప్రాణాలను కాపాడి తన తల్లి వద్దకు చేర్చారు. దీంతో వ్యక్తి కుటుంబసభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story