- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. ఏక కాలంలో 8 మంది టీఆర్ఎస్ నేతల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి , ఎంపీపీ పుష్పలత కిషన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు, ఆర్య వైశ్య సమాజ అధ్యక్షుడు చింత రాజు, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సిద్దిపేట పట్టణ పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
Next Story