- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేసి ఇద్దరి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకీర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ శివారులోని బహిరంగ ప్రదేశాల్లో కొంతమంది పేకాటరాయుళ్లు పేకాట అడుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు కొందుర్డు పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో వారిని దూరం నుంచి గమనించిన పేకాటరాయుళ్లు పరారయ్యారు. స్థావరం వద్ద వదిలేసి వెళ్లిన ఇద్దరి సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Tags: Police, raid, poker bases, rangareddy, kondurg, mobiles
Next Story