- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో గద్వాల పట్టణంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మోమిన్ మహల్లా రాజవీధి, వేదానగర్, గంజిపేట, భీంనగర్, పాత హౌసింగ్ బోర్డులతోపాటు పలు కాలనీలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. గద్వాల పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బాధితులు ఎవరెవరిని కలిశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్బంధం పాటించాలని సూచిస్తున్నారు.
tag: police, Observation, Corona Affected Areas, Gadwal
Next Story