- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జమ్మికుంట: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు నోటీసులు జారీ చేసినట్లు జమ్మికుంట టౌన్ సీఐ రామచంద్ర రావు తెలిపారు. ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా జమ్మికుంట మండలంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమించినందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) వాల్యుయేషన్ ప్రకారం ఈటల రాజేందర్ పైన రెండు కేసులు నమోదు కావడంతో బుధవారం నోటీసులు జారీ చేసినట్లు రామచంద్ర రావు పేర్కొన్నారు.
Next Story