- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అనంతపురం జిల్లా కదిరి వాణివీధిలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. ఆరుగురు వ్యక్తులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి, తల్లిదండ్రులను బంధించి బాలికను కిడ్నాప్ చేశారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ధర్మవరం వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించి నిందితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కిడ్నాప్కు ప్రేమ వ్యవహారమే కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story