- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: కరోనా మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు సమాజంలోని ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యత నిర్వహించాలని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ అన్నారు. సోమవారం కరోనాపై ప్రజలకు అవగహన కల్పించేందుకు పోలీసు శాఖకు చెందిన కళా బృందం జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేపట్టిందని ఆమె తెలిపారు.
ఈ క్రమంలో మహబూబ్నగర్ పట్టణంలోని వీరన్నపేటలో కళా బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ… కరోనా వైరస్ ప్రాణాంతకం కాకపోయినా, ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని, తప్పని పరిస్థితుల్లో మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ, బయటకు రావాలని సూచించారు.
Next Story