- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వేములవాడ: హెల్మెట్ అనేది తప్పనిసరి.. అయితే ఏదైనా ప్రయాణం చేసినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి లేకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. కానీ రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం ధర్మారం గ్రామంలో ఓ రైతు తన పొలం పనులకు వెళ్తుండగా నెత్తికి హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు ఫైన్ వేశారు. దీంతో ఆ రైతు నివ్వెరపోయాడు. ధర్మారం గ్రామానికి చెందిన పొన్నం మల్లశేం తన స్కూటీపై రోజులాగే పొలం పనులకు వెళ్లాడు. అయితే ఆ సమయంలో తాను హెల్మెట్ ధరించలేదని పోలీసులు రూ.200 వందలు ఫైన్ వేయడంతో పాటు యూజర్ ఛార్జ్ రూ.35 వేయడంతో మల్లేశం అవాక్కయ్యాడు. పోలీసులు అన్ని విషయాల్లో కూడా ఇదే విధంగా విధులు నిర్వహించాలని బాధితుడు కోరుతున్నాడు.
Next Story