- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోయినపల్లిలో డ్రగ్స్ కలకలం
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: సికింద్రాబాద్ బోయినపల్లిలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. 300 గ్రాముల ఓపీఎం డ్రగ్స్ను పోలీసులు గుర్తించారు. అయితే, డ్రగ్స్ను చక్కెరలో కలిపి నిందితుడు అమ్మడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. నిందితుడు హనుమంత రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: సికింద్రాబాద్ బోయినపల్లిలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. 300 గ్రాముల ఓపీఎం డ్రగ్స్ను పోలీసులు గుర్తించారు. అయితే, డ్రగ్స్ను చక్కెరలో కలిపి నిందితుడు అమ్మడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. నిందితుడు హనుమంత రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






