- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అమరావతి: ఏపీలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. తనిఖీల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లాలోని పొందుగల బ్రిడ్జి వద్ద ఓ పాల వ్యాన్ను ఆపగా, అందులో ముగ్గురు యువకులు ఏపీలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రైవర్ సహా ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. లారీని సీజ్ చేశారు. కాగా, సదరు యువకులు హైదరాబాద్ నుంచి సింగరాయకొండకు వెళ్తున్నట్టు తెలిపారు.
Tags : Police checks, pondugala bridge, arrest, three members, guntur, milk van
Next Story