- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,నిజామాబాద్: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్దగుల్ల శివారులో ఓ రైతు ఒక ఎకరం పంట పొలం గంజాయిని మిశ్రమ సాగు చేశాడని తహశీల్దార్ వెంకటేష్ గారికి పక్క సమాచారం అందింది. శనివారం తహశీల్దార్, ఎస్. ఐ రఫియోద్దీన్ పంట పొలాన్ని పరిశీలించగా,గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించి అబ్కారీ శాఖకు సమాచారం అందించారు.అబ్కారీ ఎస్. ఐ జనార్దన్ ఆ గ్రామానికి చేరుకుని 114 గంజాయి మొక్కలను కాల్చివేశారు, అనంతరం గంజాయిని సాగు చేస్తున్న షట్కార్ హన్మంత్ రావు మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు. గంజాయి 35,000 విలువ ఉంటుంది అనీ ఆబ్కారీ ఎస్. ఐ జనార్దన్ పేర్కొన్నారు
Next Story