జవాన్లకు తప్పిన ప్రమాదం..!

by  |
జవాన్లకు తప్పిన ప్రమాదం..!
X

దిశ వెబ్‎డెస్క్:

చత్తీస్‎ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో డీఆర్‎జీ జవాన్ల బస్సు బోల్తా పడింది. పుల్గట్టా-మిరాటూర్ రహదారిలో లోలెవర్ చష్టా దాటుతుండగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ఒక్కసారిగా వాగులోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో డీఆర్‎జీ జవాన్లు సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దండకారణ్యంలో కూంబింగ్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

Next Story

Most Viewed