- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్:
చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో డీఆర్జీ జవాన్ల బస్సు బోల్తా పడింది. పుల్గట్టా-మిరాటూర్ రహదారిలో లోలెవర్ చష్టా దాటుతుండగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ఒక్కసారిగా వాగులోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో డీఆర్జీ జవాన్లు సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దండకారణ్యంలో కూంబింగ్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
Next Story