- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Telangana Assembly Election 2023
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం

X
దిశ, జిన్నారం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపుమేరకు నిరుద్యోగ దీక్ష కు బయలుదేరి వెళ్తున్న సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు స్టేషన్ లో నిరసన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు.
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ స్టేషన్ లోనే ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డి, పార్టీ నాయకులు పల్నాటి శ్రీనివాస్, రమేష్, సుధాకర్, లక్ష్మణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Next Story