- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: శంషాబాద్ దగ్గర దోపిడీ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం తమిళనాడు జిల్లా హోసూరు దగ్గర ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీకి పాల్పడిన ముఠాగా నిర్ధారించారు. సెక్యూరిటీ గార్డును తుపాకీతో బెదిరించి ముత్తూట్ ఫైనాన్స్లో రూ.7కోట్ల మేర సొత్తు అపహరించిన దుండగుల కోసం.. తమిళనాడు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం శంషాబాద్ సమీపంలో తనిఖీలు నిర్వహించిన సైబరాబాద్ పోలీసులు.. తమిళనాడులో చోరీకి పాల్పడిన దొంగల ముఠాను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Next Story