- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లో బైకు దొంగతనాలకు పాల్పడుతున్న మూడు ముఠాలను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ అంజనీ కుమార్ వివరాల ప్రకారం.. మొత్తం ఈ మూడు ముఠాల నుంచి దాదాపు 15 మందిని అరెస్టు చేశామని అన్నారు. అనంతరం వారి నుంచి రూ.కోటి విలువైన 77 బైక్లను స్వాధీనం చేస్టుకున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ తమ ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడే ఈ దొంగతనాలను నియంత్రించవచ్చునని అన్నారు. సీసీ కెమెరాలు ఉంటే దొంగతనం జరిగినప్పుడు త్వరగ కేసులు ఛేదించడానికి వీలుగా ఉంటుందని తెలిపారు.
Next Story