- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: చత్తీస్ఘడ్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అమరవీరుల వారోత్సవాల భాగంగా డిస్ట్రిక్ట్ రిజర్వూ బలగాలు మావోల ఏరివేత కోసం కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నాయి. రెండో రోజున కూడా బీజాపూర్ జిల్లాలోని బసగూడ అటవీ ప్రాంతంలోని అవుట్పల్లిలో ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో డీఆర్జీకి చెందిన జవాన్ లక్ష్మణ్ బెడ్జా కుడికాలుకు బుల్లెట్ గాయం కాగా అతన్ని బలగాలు చికిత్స కోసం తరలించారు. మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.
Next Story