- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: పోలవరం కట్టాల్సిన పూర్తి బాధ్యత కేంద్రానిదే అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును 2016లో రాష్ర్ట ప్రభుత్వానికి అప్పగించారని ఆయన తెలిపారు. పునరావాసం బాధ్యత కూడా కేంద్రానిదే అని ఆయన అన్నారు. విభజన చట్టంలో పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందని ఉందని తెలిపారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ కట్టి తీరుతామని అన్నారు. పోలవరం విషయంలో కేంద్రంతో పోరాడుతామని ఆయన చెప్పారు.
Next Story