పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే….

by  |
పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే….
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం కట్టాల్సిన పూర్తి బాధ్యత కేంద్రానిదే అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును 2016లో రాష్ర్ట ప్రభుత్వానికి అప్పగించారని ఆయన తెలిపారు. పునరావాసం బాధ్యత కూడా కేంద్రానిదే అని ఆయన అన్నారు. విభజన చట్టంలో పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందని ఉందని తెలిపారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ కట్టి తీరుతామని అన్నారు. పోలవరం విషయంలో కేంద్రంతో పోరాడుతామని ఆయన చెప్పారు.

Next Story

Most Viewed